
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని నేతాజీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అద్యక్షుడు పి.గుణకారావు అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవిఎస్.ప్రసాదరావును సంఘ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. దీర్జకాలిక సమస్యలను తొందరగా పరిష్కరించి, మాజీ సైనికులందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రతినిధులు రామారావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.